తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్ కలెక్టర్గా చేస్తున్న కె.రామ్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్రెడ్డి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్రెడ్డి శామీర్పేట వార్డ్ ఆఫీసులో...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...