తెలుగు సాహిత్య విమర్శకు పెద్దన్నగా ఆచార్య ఎస్.వి.రామరావును చెప్పవచ్చు.1973లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం నుంచి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, వక్త, విమర్శకులు, పరిశోధకులు, సినీ కవి డాక్టర్.సి.నారాయణ రెడ్డి పర్యవేక్షణలో తెలుగు సాహిత్య విమర్శ అనే అంశంపై పరిశోధన చేసి 1974లో పుస్తకంగా వెలువరించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు...