అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు దైర్యం ఇచ్చి,ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.01కోటి,తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు చొప్పున సహయం అందజేస్తామని తెలిపారు.చికిత్స...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...