Sunday, June 1, 2025
spot_img

act

పర్యావరణ విధ్వంలో కాంగ్రెస్‌ బిజీ

మేం రక్షణకు పాటు పడుతుంటే.. వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్‌ కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అడుగడుగునా అవమానించింది వక్ఫ్‌ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ హిస్సార్‌ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని...

భూ భారతి రైతులకు బువ్వ పెడుతుందా..?

ధరణిని రేవంత్ బంగాళాఖాతంలో కలిపేస్తాడా..? ఈనెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం.. శిల్పకళా వేధిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్.. ధరణి దరిద్రం తీరనుందా..? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా..? రైతుల ఇక్కట్లకు ఇక్కనైనా విముక్తి లభిస్తుందా..? ఇప్పటికీ నిషేధిత జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాల.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల కడగండ్లు తీరుస్తుందని అందరూ భావించారు.. మనం ఒకటి...
- Advertisement -spot_img

Latest News

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్

ఇండియాకి వస్తున్న ప్రభాకర్ రావు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఫోన్ ట్యాపింగ్‌ కేసులోని ప్రధాన నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వస్తున్నారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS