ఆఫ్రికా దేశంలో ఇథియోపియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనలో 157 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.మరణించిన వారిలో చిన్నారులతో పాటు గర్భినిలు కూడా ఉన్నారు.దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని...
నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్...