Monday, August 18, 2025
spot_img

ai

పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆధునిక సాంకేతిక శిక్షణ

మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్” ను పోలీసు విధుల్లో వినియోగించే విధానంపై రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు విజయవంతంగా నిర్వహించామని కాలేజ్ ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి తెలిపారు. ఈ శిక్షణలో మొత్తం 100 మంది పోలీస్ అధికారులు...

ట్రంప్‌ చెంప చెళ్లుమనిపించిన ఎఐ

డెడ్‌ ఎకానమీ అంటూ చేసిన ప్రకటపై ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ దిమ్మతిరిగే సమాధనం భారత్‌ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందని జవాబు ప్రస్తుత సాంకేతిక యుగంలో ఓపెన్‌ ఏఐ, చాట్‌జీపీటీ వంటి వాటికి ప్రత్యేక ఆదరణ ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా ఈ కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫామ్‌లు సమాధానం చెబుతున్నాయి. తాజాగా ట్రంప్‌ భారత ఆర్థిక వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఇవి...

పోలీసులకు ఏఐ అస్త్రం..

సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక శిక్షణ మారుతున్న కాలానికి అనుగుణంగా, సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు బలగాలకు ఆధునిక సాంకేతికతను జోడించాలనే లక్ష్యంతో, మేడ్చ‌ల్‌ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. పోలీసుల దర్యాప్తులో, సైబర్ నేరాల విచారణలో ఏఐ సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలో ఈ...

ఐపీఎల్‌ గ్రౌండ్‌లో ‘కెమెరా డాగ్‌’

ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్‌ కుక్క కూడా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....

కేటీఆర్‌కు ఎంపీ చామల చురకలు

కేటీఆర్‌ ప్రధాని ట్విట్‌కు చామల కౌంటర్‌ హెచ్‌సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌ వేధికగా ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ట్విట్‌ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించిన కేటీఆర్‌కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....

200 ఎక‌రాల్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏటీ సిటీ

ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలంగాణ యువ‌త‌ను కృతిమ మేథ‌(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాల‌నే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమ‌వారం హైటెక్ సిటీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక...

స్పామ్ కాల్స్ నిలువరించలేని సర్వీస్ ప్రొవైడర్లు

ఏఐ అంటే అమెరికా ఇండియా అని , ఏఐ అంటే అయ్ అని, అయ్ అంటే అమ్మ అని, దేశంలో పిల్లలందరూ అయ్ అని పుడుతున్నారని ప్రధాని వక్రభాష్యాలు తెలుపుతున్నారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అక్రమాలు, సైబర్ నేరాలు అరికట్టవచ్చని తెలపకపోవడం విడ్డురం. గత పదేళ్లుగా సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్,...

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...
- Advertisement -spot_img

Latest News

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS