Monday, October 27, 2025
spot_img

AIMIM

బిసి రిజర్వేషన్లు తప్పుల తడక

కేవలం ముస్లింలకు మాత్రమే లబ్ది ఎంఐఎంకు లబ్ది చేకూరేలా రిజర్వేషన్లు బిసిని ప్రధానిని చేసిన ఘనత బిజెపిది మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రిజర్వేషన్లతో నిజమైన బిసిలు నష్టపోతారని బిజెపి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. బిసిలకు రిజర్వేషన్‌ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పిస్తున్నారని అన్నారు. నాంపల్లిలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img