ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్ ను అమల్లోకి తీసుకొని వచ్చింది.35 రోజుల వ్యాలిడితో కొత్త ప్లాన్ ను అమల్లోకి తెచ్చింది.ఈ ప్లాన్ ధర రూ.289.ఈ ప్లాన్ లో ఆన్ లిమిటెడ్ కాల్స్, ఎస్.ఎం.ఎస్ లను పొందుపర్చినట్టు ఎయిర్ టెల్ పేర్కొంది.ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్స్,300 ఎస్.ఎం.ఎస్ సేవలతో ప్రజల్లోకి వస్తుంది.ఎక్కువ డేటా...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...