తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత స్వామి ప్రదీప్తానందపై పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కార్తీక్ మహారాజ్ గా ప్రసిద్ధి చెందిన స్వామి ప్రదీప్తానంద తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. తనకు పాఠశాలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 2013 నుంచి...
హైకోర్టు నోటీసులు..˜ పాత అక్రమాలపై మరోసారి విచారణ˜ 2011లో తన భూమికి సంబంధించిసంబంధం లేని వ్యక్తులకు ఎన్ఓసీ..˜ 2017లోనే ఒక సింగిల్ జడ్జి ఎన్ఓసి నిపక్కన పెట్టిన న్యాయస్థానం..˜ నవీన్ మిట్టల్ మరియు ఎన్ఓసీ జారీ చేసినకమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపైక్రమశిక్షణా చర్యలకు కోర్టు ఆదేశాలు˜ డీఓపీటీ చర్యలు తీసుకోవాలనిసర్వత్ర డిమాండ్..
హైదరాబాద్ 22,జూన్(ఆదాబ్ హైదరాబాద్):తెలంగాణ...
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...