Thursday, July 3, 2025
spot_img

allu arjun

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా? పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు. అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌ అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ ఖజానాకు తూట్లు. జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం! అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్ సామాన్య పౌరులు పన్ను కట్టడంలో ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంటి ముందు ధర్నాలు, ఆస్తుల...

అల్లు వారి అక్రమం!

అల్లు బిజినెస్‌ పార్క్‌ అక్రమమా, సక్రమమా? అనుమతులకు విరుద్ధంగా అదనపు ఫ్లోర్‌ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ జారీ చేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ నిర్మాణంపై జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న స్థానిక ప్రజలు.. సెలబ్రిటీలు ఈ అక్రమ నిర్మాణంతో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సమాజ నిర్మాణంలోనూ, ప్రజలలో...

తొలి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వీరికే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను తొలిసారిగా ప్రకటించింది. రాష్ట్రంలో 14 ఏళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ చలనచిత్ర పురస్కారాలను అందించబోతున్నారు. ఆ వివరాలను అవార్డుల జ్యూరీ ఛైర్‌పర్సన్‌ జయసుధ, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది....

అల్లు అర్జున్‌పై బచ్చన్‌ ప్రశంసలు

ఆయనతో నన్ను పోల్చకండి.. కౌన్‌బనేగా కరోడ్‌పతిలో అమితాబ్‌ వ్యాఖ్యలు ’పుష్ప2’తో టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ హీరోపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. బన్నీ గొప్ప ప్రతిభావంతుడని పేర్కొన్నారు. ’కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో ఓ కంటెస్టెంట్‌తో అల్లు అర్జున్‌ గురించి బిగ్‌...

అల్లు అర్జున్‎పై కేసు నమోదు

సినీ నటుడు అల్లు అర్జున్‎పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పుష్ప - 02 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‎లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.అల్లు అర్జున్‎తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 02 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు...

పుష్ప- 02 సినిమాపై ఏపీ హైకోర్టులో లంచ్‎మోషన్

రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప - 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్‎మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్‎మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS