Friday, August 15, 2025
spot_img

ANDERSON TENDULKAR TROPHY

మరో ఆసక్తికర పోరుకు టీమిండియా సిద్ధం

మాంచెస్టర్‌ వేదికగా నేటినుండి నాలుగో టెస్ట్‌ ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న భారత్‌ ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల అండర్సన్ టెండూల్కర్‌ ట్రోఫీలో 1-2తో వెనుకంజలో నిలిచిన టీమిండియా.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. బుధవారం నుంచి మాంచెస్టర్‌ వేదికగా జరిగే నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 11 ఏళ్ల తర్వాత మాంచెస్టర్‌ వేదికగా టీమిండియా టెస్ట్‌...

యశస్వీ జైస్వాల్ సెంచరీ

కెప్టెన్ గిల్ హాఫ్ సెంచరీ టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. ఇంగ్లిష్ గడ్డపై సెంచరీ చేశాడు. 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గతేడాది వెస్టిండిస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో శతకాలతో చెలరేగిన ఇతను ఇంగ్లండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ 5వ సారి మూడంకెల స్కోర్ నమోదు చేశాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న...
- Advertisement -spot_img

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS