ఏబీఎన్ చీఫ్కు పత్రిక అందజేసిన టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తన కుమార్తె జయ రెడ్డి వివాహానికి ఏబీఎన్ చీఫ్ ఎడిటర్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వి. రాధాకృష్ణకు ఆహ్వానం అందించారు. శుక్రవారం రోజున నిర్మల జగ్గారెడ్డి స్వయంగా ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి,...