70 వేల మెజారిటీతో ఘన విజయం
తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్న పవన్ కళ్యాణ్
జనసేనని గెలుపుతో కార్యకర్తల సంబరాలు
ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం..
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.వైసిపి అభ్యర్థి వంగ గీతపై 70 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.ఇంకా కొన్ని రోజుల్లో...