ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు
భారీ వర్షాల నేపథ్యంలో హోంమంత్రి అనిత సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని అధికారికంగా వెల్లడించినహోంమంత్రి అనిత
22 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఆదివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు.భారీ వర్షాలు,వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 09 మంది మరణించారని...