నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న మీ కృషి ప్రశంసనీయం..మీ వాక్యాలు వెలుగులు నింపాలి.. మీ విలువలు మార్గదర్శనం కావాలి..మీ కలం ప్రజల గొంతుకవ్వాలి.. మీ దిశ ప్రజాస్వామ్యానికి పటముగా నిలవాలి..ప్రజల బలహీన స్వరం మీ పేజీలపై బలమైన శబ్దంగా మారాలి..మీ ప్రశ్నలు.. పాలకులకు జవాబు అడిగే ధైర్యానికి ప్రతీకవ్వాలిమీ 14 ఏళ్ల ప్రయాణం ప్రజాస్వామ్యానికి...
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన ‘ఆదాబ్ హైదరాబాద్’ కు14వ వార్షికోత్సవం సందర్భంగా..హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆదాబ్ ప్రేమికుడు
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపాన పేరూరు బండపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి తల్లియైన శ్రీ వకుళామాత ఆలయంలో శాస్త్రోక్తంగా ఉదయం నుండి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 5.30 గం.ల నుండి 6.00 గం. ల వరకు...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...