Friday, July 4, 2025
spot_img

ap governement

ఆ రెండు పంటలకు ఈ ఏడాది నుంచి ఇన్సూరెన్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోలోని కొబ్బరి, పొగా పంటలకు ఈ ఏడాది నుంచి బీమా వర్తించనుంది. 2024లో మామిడిని పంటల బీమాలోకి చేర్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఈ రెండు పంటలను కూడా ఇన్సూరెన్స్ పరిధిలోకి తెచ్చింది. వీటిని పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాలో చేర్చారు. కేంద్ర వ్యవసాయ, రైతు...

యోగాంధ్రకు ప్రధాని మోదీ ప్రశంసలు

ఏపీలో యోగా దినోత్సవం పట్ల ప్రజలు చూపుతున్న ఉత్సాహాన్ని గమనిస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పీఎం మోదీ అన్నారు. యోగాంధ్ర 2025 పేరుతో యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రజలు చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. ఈ నెల 21న ఏపీలో యోగా దినోత్సవం జరుపుకొనేందుకు...

టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది. దీంతో మళ్ళీ పాత పద్దతిలోనే టెండరింగ్ విధానం అమల్లోకి రానుంది. జగన్ ప్రభుత్వం 2019లో రివర్స్ టెండరింగ్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 తీసుకొచ్చింది.

వరద బాధితులకు ప్యాకేజీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది.వరదల కారణంగా విజయవాడలో నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.ఈ సంధర్బంగా ప్యాకేజీ వివరాలను ప్రకటించారు.నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు అందించాలని తెలిపారు.మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు,ఇంట్లో వరద నీళ్ళు వచ్చిన బాధితులకు రూ.10 వేలు,మొదటి అంతస్తులో ఉన్నవారికి...

ఏపీలో అమల్లోకి నూతన ఇసుక పాలసీ,అదేశించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.జులై 08 నుండి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురానుంది ప్రభుత్వం.మంగళవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు.గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.ఇసుక కొరత వల్ల నిర్మాణం రంగం అభివృద్ధికి నోచుకోలేదని,నిర్మాణ రంగం మొత్తం...
- Advertisement -spot_img

Latest News

ZEE5 లోకి రానున్న భైరవం

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS