న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL)లో 337 మందికి ఏడాది అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్ 122 వేకెన్సీలు, డిప్లొమా అప్రెంటీస్ 94 ఖాళీలు, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 121 సీట్లు ఉన్నాయి. 2025 జులై 21లోపు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటీస్లకు నెలకు రూ.7700, డిప్లొమా...
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి...
ప్రమాణ చేపించిన బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే
రాజ్భవన్లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రముఖుల హాజరు
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి...