Thursday, July 3, 2025
spot_img

aravind kejrival

ఢిల్లీ ఎన్నికలకు ఆప్ సిద్ధం.. 11 మందితో తొలి జాబితా విడుదల

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) మాత్రం ఇప్పటి నుండే ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గురువారం 11 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఆప్ విడుదల చేసిన ఈ జాబితాలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ఇటీవల అప్...

బీజేపీ తరుపున ప్రచారం చేస్తా, కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ , హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ పతనం ఖాయమని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన "జనతా కి అదాలత్" సభలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, డబుల్ ఇంజన్ సర్కార్ అంటే డబుల్ లూట్ సర్కార్ అని...

నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉండను

రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామ చేస్తా అప్ పార్టీ నుండి మరొకరు సీఎం అవుతారు ఢిల్లీలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ అప్ పార్టీలో చీలికలు తెచ్చింది సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు ముఖ్యమంత్రి పదవిలో ఉందనని,రెండు...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.సీబీఐ,ఈడీ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.ఈ ఏడాది జూన్ 26న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందనే ఆరోపణలతో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కేజ్రీవాల్ అనేక కుంభకోణాలకు పాల్పడ్డారు

బీజేపీ లోక్ సభ ఎంపీ సుశ్రీ బాన్సురి స్వరాజ్ మనీష్ సిసోడియా,అరవింద్ కేజ్రీవాల్,ఆప్ నాయకత్వం వివిధ కుంభకోణాలకు పాల్పడిందని భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎంపీ సుశ్రీ బన్సూరి స్వరాజ్ విమర్శించారు.శుక్రవారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుశ్రీ బాన్సురి మాట్లాడుతూ,2023 ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్...

కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది.శుక్రవారం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.మరోవైపు తనను ఢిల్లీ లిక్కర్ స్కాంలో అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తునట్టు జస్టిస్ సంజీవ్ కన్నా తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS