భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా సాగుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా అద్భుతంగా పుంజుకుని 10 వికెట్ల తేడాతో గెలిచి...
మనుషులు ఎందుకో.. మహా కౄరంగా మారుతున్నారు..సాటి మనుషుల పట్ల పగా.. ప్రతికారాన్ని పెంచుకుంటున్నారు..ప్రేమగా.. కలిసి బ్రతకాల్సిన వాళ్లు..ప్రతికార జ్వాలతో రగిలిపోతున్నారు…ఆత్మీయంగా ఉండాలన్న సోయి మరచి..అరాచకాలు సృష్టిస్తున్నారు..స్వల్పకాల...