Friday, July 4, 2025
spot_img

ayodhya

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా మార్చేశాడు. రామాలయ ప్రసాదం పంపిణీ పేరుచెప్పి లక్షలాది మంది భక్తులను మోసం చేశాడు. రూ.51కే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నాడు....

అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో అయోద్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారుచేసిన ప్రసాదలను నైవేద్యంగా పెట్టడంపై నిషేదం విధించారు. అయోధ్య ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదంనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

అయోధ్యలో వర్షపు నీరు ఆగడం పై సీఎం యోగి సీరియస్

అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS