Friday, July 25, 2025
spot_img

Bandi Sanjay Kumar

విభేదాలు సర్వసాధారణం

అన్ని పార్టీల్లోనూ విభేదాలు ఉన్నాయి ఈటెల, బండి వ్యవహారంపై ధర్మపురి వ్యాఖ్య పార్టీ అన్నాక వ్యక్తులు, వారి మధ్య విభేదాలు సహజమని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉందన్నారు. కుటుంబ పార్టీల్లో కూడా అన్నా చెల్లెళ్లకు, కూడా విభేదాలు ఉన్నాయని అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్‌...

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.. నో స్ట్రీట్‌ ఫైట్‌ హుజారాబాద్‌ కార్యకర్తలతో ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యలు హుజూరాబాద్‌ అనేక త్యాగాలకు అడ్డా అని బిజెపి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌ నుంచే అనేక పోరాటాలు...

జలవివాదాలపై బీఆర్‌ఎస్‌ విషం

సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉంది ఫోన్‌ ట్యాపింగ్‌తో జల్సాలు చేసిన కేసీఆర్‌ విరుచుకుపడ్డ కేంద్రమంత్రి బండి సంజ‌య్‌ జలవివాదాలు పరిష్కరించాలని కేంద్రం చొరవ తీసుకుంటే బీఆర్‌ఎస్‌ విషం చిమ్ముతోందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ, తెలంగాణ జల వివాదం పరిష్కంచాలని ప్రయత్నిస్తే...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండి

స్థానిక ఎన్నికల్లో మిమ్ముల్ని గెలిపించే బాధ్యత తీసుకుంటాం బీజేపీ ఒక్కసారైనా తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే మన లక్ష్యం… అందుకోసం ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు నక్సలైట్ల తూటాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ నాయకులది బీసీల్లో ముస్లింలను కలిపి బిల్లు పంపితే ఆమోదించే ప్రసక్తే లేదు… పెద్దపల్లిలో బీజేపీ పచ్చీస్ ప్రభారీ సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు.. మాజీ ఎమ్మెల్యే...

కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మ శ్రీ పద్మ భూషణ్ ఇస్తారా?

ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ భావజాలం మే బీజేపీ అధ్యక్షడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు బండి సంజ‌య్‌ని ప్ర‌శ్నించిన‌ చనగాని దయాకర్ కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్(Chanagani Dayakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు. ‘‘ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై...

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి సంజయ్‌ హెచ్చరిక ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పేరుతో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లకు ’ఇందిరమ్మ’ పేరు పెడతానంటే ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసే ప్రసక్తే లేదని కేంద్ర...
- Advertisement -spot_img

Latest News

మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేసులో సోదాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంటిపై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS