Saturday, July 5, 2025
spot_img

bandisanjay

కరీంనగర్ జిల్లా ప్రజలకు రుణపడి ఉంటా:బండిసంజయ్

కరీంనగర్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం వినియోగిస్తా కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా ఎన్నికలప్పుడే రాజకీయాలు,విమర్శలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేద్దాం కేంద్రమంత్రి పదవి దక్కడం పై స్పందించిన బండిసంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల వల్లే కేంద్రమంత్రిగా పనిచేసే భాగ్యం లభించిందని అన్నారు కేంద్రమంత్రి,కరీంనగర్ ఎంపీ...

కేంద్రమంత్రిగా బండిసంజయ్

తెలంగాణ బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షులు,కరీంనగర్ ఎంపీ,జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కినట్టు తెలుస్తుంది.తెలంగాణలో బిజెపి నుండి గెలిచినా 8 మంది ఎంపీల్లో బండి సంజయ్ కూడా ఉన్నారు.అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి టీ - బీజేపీలో జోష్ పెంచారు.గత...
- Advertisement -spot_img

Latest News

వార్షికోత్సవ శుభాకాంక్షలు

కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్ష‌రం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది. రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల ప‌రిష్కారానికి సాక్షిగా..నిలిచిన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS