విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ
రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని...
(సీలింగ్ ల్యాండ్ ను అడ్డగోలుగా ఆక్రమించిన సాల్వో ఎక్స్ ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ యాజమాన్యం..)
రాజాపేట్ మండలం, చల్లూరు గ్రామంలోని 322/4 సర్వే నెంబర్ లోని భూమి...