తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను తొలిసారిగా ప్రకటించింది. రాష్ట్రంలో 14 ఏళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ చలనచిత్ర పురస్కారాలను అందించబోతున్నారు. ఆ వివరాలను అవార్డుల జ్యూరీ ఛైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. 2024 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా 'కల్కి 2898 ఏడీ' ఎంపికైంది....
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...