Monday, June 9, 2025
spot_img

Bird flu

ఆంధ్రలో తొలి బర్డ్‌ఫ్లూ మరణం

వ్యాధి సోకి చిన్నారి మృతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తొలి బర్డ్‌ ప్లూ మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ ప్లూ వైరస్‌ తో మృతి చెందింది. పచ్చి కోడి మాంసం తినడం వల్ల బర్డ్‌ ప్లూ సోకి మరణించిందని ఎయిమ్స్‌ వైద్యులు ధృవీకరించారు. గత నెల 4వ తేదీన జ్వరం,...

వనవర్తి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..

4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు వనపర్తి జిల్లాలోని బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు చెందిన కోళ్ల ఫామ్‌లో 4000 కోళ్లు మృత్యువాతపడ్డాయి. బర్డ్‌ ఫ్లూ వ్యాధితో ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లులో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఎప్పటి లాగే బుధవారం ఉదయం...
- Advertisement -spot_img

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS