Thursday, July 3, 2025
spot_img

BJPPARTY

నరేంద్ర మోడి అనే నేను..

మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోడీ మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీను ప్రమాణం చేయించారు.మోడీతో పాటు కేంద్రమంత్రులుగా రాజ్ నాథ్ సింగ్,అమిత్ షా,నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా,శివరాజ్ సింగ్ చౌహాన్,నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణస్వీకారం...

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం

రేపే మూడోసారి దేశ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్న నరేంద్ర మోడి వివిధ దేశ ప్రధానులకు ఆహ్వానం పంపిన భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ బందోబస్తు మూడోసారి దేశ ప్రధానిగా రేపు నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి...

కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డికి లేదు

సోనియా గాంధీకు రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చే అర్హత ఉంది : విజయశాంతి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన సోనియాను ఉద్యమకారులు గుర్తుపెట్టుకుంటారు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసిన కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకే మొగ్గు చూపింది కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కిషన్ రెడ్డికు లేదు కిషన్ రెడ్డి కామెంట్స్ కు విజయశాంతి కౌంటర్ కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత కేంద్రమంత్రి...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS