Tuesday, November 18, 2025
spot_img

books

గ్రంథాలయాలను ఆధునీకరణ చేయాలి

జ్ఞానం సంపాదనకు, చైతన్య వికాసానికి కేంద్రబిందువులైన గ్రంథాలయాలు ప్రస్తుతం నిర్లక్ష్యం, వాడుకలేమి కారణంగా చీకటి మూలల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. పాఠక లోకానికి మార్గదర్శకంగా నిలిచిన ఈ గ్రంథాలయాలు ఆధునిక యుగానికి తగినట్లు రూపాంతరం చెందకపోవడం వల్ల వాటి ఉనికి ప్రమాదంలో పడుతోంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ గ్రంథాలయాలు తక్కువ సదుపాయాలతో, మురికిగా, పాత పుస్తకాలతో నిరుపయోగంగా...

పుస్తకం పఠనమే విశ్వ విజ్ఞాన దర్శనం..!

06 సెప్టెంబర్‌ ‘జాతీయ పుస్తక పఠన దినం’ సందర్భంగా పుస్తకం హస్తభూషణమే కాదు మస్తష్క వికాస సాధనం కూడా అని మనకు తెలుసు. పుస్తక పఠనం ఓ చక్కని అలవాటు. జ్ఞాన భాండాగారంగా పూజించబడే పుస్తకాలను సరస్వతి రూపాలుగా కొలుస్తాం. పుస్తకం విశ్వాన్ని పరిచయం చేస్తుంది, వింతలు విడ్డూరాలను విప్పి చూపుతుంది. పుస్తకం మానవాళి మేధోశక్తిని...

బాల్యాన్ని కుంగదీస్తున్న పుస్తకాల బరువు

పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది..చిన్నారుల వెన్నముక్క వంగిపోతుంది..నర్సరీ,ఎల్.కే.జి,యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలువుండ వద్దనే నిబంధన వున్నా పట్టించుకునే నాధుడే లేడు..తుంగలో తొక్కినా విద్య హక్కు చట్టం నిభందనలు..కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు..శారీరకంగా,మానసికంగా క్రుంగి పోయి హాస్పిటల్బాట పడుతూ వున్నా వైనం,అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ద్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిలువు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img