తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్ కలెక్టర్గా చేస్తున్న కె.రామ్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్రెడ్డి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్రెడ్డి శామీర్పేట వార్డ్ ఆఫీసులో...
ఏసీబీ వలకు మరో అవినీతి ఆఫీసర్ చిక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల విభాగానికి చెందిన అచ్యుతాపురం సర్కిల్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆమెతోపాటు కాలేశ్వరి పార్సిల్ ఇన్ఛార్జ్ సన్యాసిరాజ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ విషయాలను ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారి విశ్వేశ్వర విశ్వనాథ్ ప్లైవుడ్ను...
బిఆర్ఎస్ నుంచి రావడానికి అనేక కారణాలు
పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర
కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు
ఇకనుంచి స్ట్రేట్ ఫైట్.....