Saturday, August 16, 2025
spot_img

BRS

హైదారాబాద్ లో ఏఎన్ఎంలు ఎక్కడా..?

మహానగరానికి అనారోగ్యం.. చోద్యం చూస్తున్న ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు లేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఖాళీ గతకొంత కాలంగా ఖాళీగా 74 శాంక్షన్డ్ పోస్టులు అవి భర్తీ చేయకపోగ ఇక్కడ్నుంచి జిల్లాలకు బదిలీ ఇటీవల 120 మంది ఏఎన్ఎంలు ట్రాన్స్ ఫర్ దాదాపు 40 లక్షల జనాభా ఉన్న పట్నంలో పనిచేసే వారే లేరు జిల్లా పోస్టులను జోనల్ పోస్టులు మార్చిన గత సర్కార్ ఆరో...

సామాన్యునికి గుదిబండగా టి.ఎస్.బి.పాస్ చట్టం

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న టీ.ఎస్.బి.పాస్ దొంగలకు సద్దికడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు వెబ్ సైట్ లో పారదర్శకత ఆప్షన్ మాయం తొలగించిన టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నా వసూళ్లకు పాల్పడుతున్న వైనం టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రక్షాళన చేయకుంటే అధికార కాంగ్రెస్ కు కష్టకాలమే ఐఏఎస్ స్థాయి అధికారులతో పర్యవేక్షించాలని సామాజిక వేత్తల డిమాండ్ పరిశోధనాత్మక పాత్రికేయలు ఎం.వేణుగోపాల్ రెడ్డి సంపన్నుడు,...

కవితకు అస్వస్థత,హుటాహుటిన ఆసుపత్రికు తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను వెంటనే తిహార్ జైలు నుండి దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 2024 లో ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు.అప్పటి నుండి ఆమె తిహార్ జైలులోనే...

రాజకీయ ప్రయోజనాల వలలో విలవిలలాడుతున్న ప్రజలు

ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లుగా ఉంది..నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలోవిలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదుఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వలపరిష్కార ప్రయత్నం అభినందనీయంఫలిస్తే...

కవిత కు మళ్ళీ నిరాశే,తదుపరి విచారణ 22 కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 22 కి వాయిదా వేసింది.ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పై శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో...

కేటీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన ఏపీ మంత్రి సత్యకుమార్

తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏపీ మంత్రి సత్యకుమార్ హాట్ కామెంట్స్ చేశారు.మీరు చేసిన అవినీతి,అహంకారం,అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియా మిత్రులైన జగన్,కేతిరెడ్డిలను ఓడించాయని విమర్శించారు.ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.తెలంగాణలో ధరణి పేరుతొ మీరు నడిపిన భూ మాఫియా లాగానే...

హస్తం గూటికి 15 మంది కార్పొరేటర్లు..??

బీఆర్ఎస్ పార్టీకి,మాజీ మంత్రి మల్లారెడ్డి కి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది.పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 15 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ పార్టీ ను వీడుతున్నట్లు సమాచారం.15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.త్వరలో వీరందరూ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉంది.మరో...

ముఖ్యమంత్రి,మెగా డీఎస్సీ ఎక్కడ?

సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో కేటీఆర్ ఫైర్. తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ? తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ? మీరు కొలువుదీరితే సరిపోతుందా ? యువతకు కొలువులు అక్కర్లేదా ?? గతంలో మీరు.....

ప్రజా ప్రతినిధులు,అధికారులు సమన్వయంతో పనిచేయాలి

జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు

పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా పై ఘాటుగా స్పందించిన గ్రూప్ 2 అభ్యర్థి సింధు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కోసం ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తారా. తీన్మార్ మల్లన్న నన్ను...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS