Thursday, July 3, 2025
spot_img

BRS

కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో విచారణ

మంత్రి కొండా సురేఖపై భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావపై శుక్రవారం సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ సంధర్బంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరంగా ఉన్నాయని, బాద్యత కలిగిన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు...

ప‌ర‌మాత్మునికే పంగ‌నామాలు..

(శ్రీ సీతారామచంద్ర స్వామి భూములు స్వాహా చేసిన బీఆర్ఎస్ గ‌మ‌ర్న‌మెంట్‌) రూ.3వేల కోట్ల విలువైన 1,148 ఎకరాల భూమి హాంఫట్ ఎండోమెంట్‌ చట్టాలు తుంగలో తొక్కిన గత సర్కార్ డివిజన్‌ బెంచ్‌ తీర్పు.. మళ్లీ సింగిల్‌ బెంచ్‌ ముందుకు రిట్‌ పిటిషన్‌ పిటిష‌న్ దారుల‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇండస్ట్రీయ‌ల్‌కు భూములు అప్ప‌గించిన బీఆర్ఎస్ స‌ర్కార్‌ భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్న...

ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది

మాజీమంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను, రైతులను, మహిళలను మోసం చేసిందని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీష్‎రావు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో జరిగిన అలయ్ బలయ్ ధూమ్ దాంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, ఉచిత బస్సు హామీ తప్ప,...

2029లో బీజేపీ, కాంగ్రెస్ మేజిక్ ఫిగర్‎కు దూరంగా ఉంటాయి

హర్యానా, జమ్ముకశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించినబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రజలను ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ...

మ‌న భావిత‌రాల కోస‌మే…

సీఎం రేవంత్‌ కష్టపడుతున్న‌ది రాష్ట్రం బాగుకోసమే కొందరు పనిగట్టుకుని హైడ్రాను బూచిగా చూపించే ప్రయత్నం రాజకీయ రియల్టర్లు, కబ్జాలు చేసిన నాయకులే వ్యతిరేకిస్తున్నారు మూసీనది ప్రక్షాళనకు ఒక్కటవుతున్న ఉమ్మడి నల్గొండ రైతులు రైతులకు మంచినీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.. మూసీ నది ప్రక్షాళనపై రైతులతో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మన భావితరాల భవిష్యత్తు కోసమే సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని...

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది : హరీష్ రావు

మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుంది మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన తీవ్రంగా కలచివేసింది శాంతి భద్రతలు పరిరక్షించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారు రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం బాద్యతరహిత్యంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‎రావు విమర్శించారు. ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటన వార్త తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తెలంగాణ...

కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం

రాజకీయంగా దుమారం లేపిన మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కొండా సురేఖ వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రథోడ్ కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : హరీష్ రావు కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణియం : సబితా ఇంద్రారెడ్డి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తాం...

ప్రజా ప్రభుత్వాన్ని అస్థిర పరుస్తరా

కేటీఆర్, హరీశ్ లకు రేవంత్ సర్కార్ ను విమర్శించే హక్కులేదు తెలంగాణ కేసీఆర్ ఏటీఎం అన్న మోదీ వ్యాఖ్యలు ఏమైనయ్ నేడు ప్రధాని ఎందుకు మాట్లాడడం లేదు 8లక్షల కోట్ల అప్పుజేసి ఆగంచేసి సిగ్గులేకుండా మాట్లాడతారా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతిన్నరు ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ విమర్శలా బీఆర్ఎస్ పై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర...

ఎవరు బీసీ..? ఎవరి కోసం బీసీ..?

గత పదేండ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది..? పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు..? జై బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి..? బీసీ ఐక్యవేదిక సరే.. ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు..? నేతలను ఆహ్వానిస్తున్నారు సరే..అవసరమైతే ఏ పార్టీకి మద్దత్తిస్తారు..? బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి..? బీసీల హక్కుల...

హస్తం గుర్తు తీసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోండి

మూసీ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల పై హరీష్‎రావు కీలక వ్యాఖ్యలు బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయిస్తే చూస్తూ ఊరుకోం కోడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసం కూడా ఎఫ్టీఎల్ లో ఉంది హైడ్రా బాధితుల కోసం తెలంగాణ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి మూసీ ప్రాంతంలో కూల్చివేతల పై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు...
- Advertisement -spot_img

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS