బనకచర్లపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు. కేసీఆర్ ఏపీ వెళ్లి చేపల పులుసు తిని తెలంగాణ వాటాను...
‘ఆపరేషన్ సిందూర్ భారత్’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్ ఇప్పుడు కొత్త రాకెట్ ఫోర్స్ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...