అబద్ధాలతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్
ఉచితంగా ఎల్ఆర్ఎల్ చేస్తామని మాటతప్పిన రేవంత్
అందరికీ అందని రైతు భరోసా సాయం
శాసన సభ చర్చల్లో మాజీమంత్రి హరీశ్రావు
రేవంత్రెడ్డి సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, వారు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తారని.. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఉందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు మార్పు పేరుతో వాగ్దానాలు ఇచ్చారని, ఎన్నికల...
పద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూల వ్యయం రూ.36,504 కోట్లు
2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం...
వేతన జీవులకు ఊరట కలిగిన నిర్మలమ్మ పద్దులు
రూ. 50,65,345 కోట్లతో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్
చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం
రైతుల కోసం మరో కొత్త పథకం
కోటి మంది గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
50 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ
సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
50...