Saturday, June 7, 2025
spot_img

Builders Association of India

రూ.1,01,75,000 విరాళం అందించిన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ

వరద బాధితులకు సహయం అందించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1,01,75,000 రూపాయలు విరాళం అందించింది. శుక్రవారం అసోసియేషన్ ప్రతినిధులు ఎస్.నర్సింహారెడ్డి , యు.సురేందర్ తో పాటు ఇతర ముఖ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో...
- Advertisement -spot_img

Latest News

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 అప్రెంటీస్‌లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్‌ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 128, తెలంగాణలో 100 ఖాళీలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS