దేశీయ కార్ల తయారీ దిగ్గజంలో ఒకటైన హ్యూమ్దాయ్ మోటార్స్ తన వాహన ధరలను పెంచనుంది. అన్ని రకాల వాహన ధరలను రూ. 25 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. జనవరి 01 2025 నుండి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర కారణాలతోనే ధరలను పెంచాల్సి...
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) ఆఖరి వచ్చే ఏడాది జనవరి-మార్చి వరకు 4 ఎలక్ట్రిక్ వెహికిల్స్ మాడళ్లను మార్కెట్ లోకి విడుదల చేసే ఆలోచనలో హ్యూందాయి మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఉంది.మార్కెట్ రెగ్యులేటర్ సెబికి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్స్ లో ఆ విషయాన్ని వెల్లడించింది.ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ వినియోగం రోజురోజుకు...
టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం
అసంబద్ధ వాదనతో తిరస్కరణ?
విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా?
సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు,
ప్రభుత్వ అధికారుల పారదర్శకతపై ప్రశ్నలు
టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...