హుస్నాబాద్ పట్టణంలోని 14వ వార్డు రెడ్డి కాలనీలో నివాసులు బురద రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పలు కుటుంబాలు పాల్గొన్నాయి. స్థానికులు మాట్లాడుతూ.. పట్టణంలో శంకుస్థాపన చేసిన సీసీ రోడ్డు పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, వెంటనే ఆ పనులను మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు....
గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున నిధులు
ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు
ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా నాసిరకం పనులే..!
ప్రజాధనం వృధాపై కన్నెర్ర చేస్తున్న ప్రజానికం
ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద సిసి రోడ్ల నిర్మాణం కొరకు వికారాబాద్ జిల్లాలోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా...
బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్
ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...