Monday, August 18, 2025
spot_img

Central Water Commission

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీడబ్ల్యూసీ బృందం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) బృందం ఇవాళ (జూన్ 14న శనివారం) సందర్శించింది. ఈ బృందంలో సీడబ్ల్యూసీ సభ్యుడు యోగేష్ పైథాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్‌ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్‌ ఉన్నారు. వీరు పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రమ్ వాల్, బాట్రస్...

కృష్ణా నీటి అక్రమవాడకాలకు చెక్‌

పలుచోట్ల టెలీమెట్రీ ఏర్పాటు చేయాలి పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముప్పు తప్పించాలి తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణం సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44టీఎంసీలను కేటాయించాలి పాలమూరు - రంగారెడ్డికి 90టీఎంసీల అవసరం కేంద్ర జలసంఘాన్ని కోరిన మంత్రి ఉత్తమ్‌ కృష్ణా నది నుంచి ఏపి అక్రమంగా నీటిని తరలించకుండా నియంత్రణ అవసరమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు....
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS