Sunday, August 17, 2025
spot_img

chandra babu

వర్సిటీల్లో తప్పు చేయాలంటే భయం పుట్టాలి

ఆంధ్రావర్సిటీ అక్రమాలపై విచారణకు ఆదేశించాం అసెంబ్లీలో గత విసి అక్రమాలపై సభ్యలు ప్రశ్నలు పూర్తిస్థాయి విచారణ చేపట్టామని లోకేశ్ హామీ వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా,...

దావోస్‌ చేరుకున్న తెలంగాణ సీఎంలు

ఘనంగా స్వాగతించిన ఎన్నారై పోరమ్‌ సభ్యులు తెలంగాణ‌కు పెట్టుబడులు లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం దావోస్‌(Davos) ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి అర్థరాత్రి న్యూఢిల్లీ నుండి బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu Naidu) బృందం సోమవారం స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌కు చేరుకుంది. అక్కడి విమానాశ్రయంలో యూరప్‌ టిడిపి ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు కలిసి చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. సీఎంతోపాటుగా కేంద్రమంత్రి...

గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిన భారత్‌

ఆయన మరణం దేశానికి తీరని లోటు భౌతిక కాయం వద్ద నివాళి అర్పించిన చంద్రబాబు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దిల్లీలో మన్మోహన్‌ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని కొనియాడారు....

లడ్డు వివాదంపై స్పందించిన జగన్

100 రోజుల ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించడానికే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల,తిరుపతి లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.శుక్రవారం లడ్డు వివాదం పై స్పందిస్తూ, తాడేపల్లిగూడెంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు,నెయ్యి అనేది ఓ కట్టుకథ అని...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS