గుజరాత్ లోని గాంధీనగర్ లో జరిగిన వరల్డ్ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ లో క్రీడాకారిణి దేశ్ముఖ్ దివ్య (18) విజేతగా నిలిచింది.బల్గేరియకు చెందిన బేలోస్లావా క్రస్టేవ పై విజయం సాధించి చాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది.11 పాయింట్లకు 10 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.
ఇండియన్ అథ్లెటిక్స్లో జ్యోతి ఎర్రాజీ మళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియన్షిప్స్లో గోల్డ్ మెడల్ను...