సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్, సభ్యులు.
సీఎంను కలిసిన చైర్ పర్సన్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్ రెడ్డి పల్లె, రీటైర్డ్ ఐఏఎస్ చిత్రా రాంచంద్రన్.
RERA చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించిన సీఎం.
RERA చట్టం అమలు ద్వారా కొనుగోలుదారులు మోసపోకుండా...
భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి
2025 ఆసియా హాకీ టోర్నమెంట్కు భారత్(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. భారత్లోని...