ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ?
దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు
ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు
పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి
యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...
విశాఖ నుంచి మహారాష్ట్రకు గ*జాయి అక్రమ రవాణా
102 కేజీల గ*జాయి, కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
చాకచక్యంగా టోల్ ప్లాజా వద్ద గ*జాయి ముఠాను పట్టుకున్న పోలీసులు
ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్ మార్పు
వివరాలు వెల్లడించిన భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర
చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఎత్తున...
ఆరెగూడెం గ్రామ రైతుల నిరసన
నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలి
15ఏళ్లుగా కాలుష్యంతో చచ్చిపోతున్నాం
దివిస్ విషతుల్యంతో దెబ్బతింటున్న వ్యవసాయం
గీత కార్మికుల వృత్తి ఆగమాగం.. రోడ్డున పడ్డ కుటుంబాలు
కంపెనీకి తొత్తులుగా మారిన కాలుష్య నియంత్రణ అధికారులు
ఫార్మా కంపెనీ కాలుష్యంపై సుప్రీం కోర్టుకు రైతులు
దివిస్ ఫార్మా కంపెనీతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరెగూడెం పరిసర ప్రాంతం రైతులు సుప్రీం...