Friday, August 15, 2025
spot_img

Cinema

ఆకట్టుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’ మూవీ ట్రైలర్

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్ ఆకట్టుకునే అంశాలతో ఉండగా, ప్రధాన పాత్రలు పోషించిన రాకేష్...

చిత్రపరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై సుహాసిని కీలక వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటి సుహాసిని ప్రస్తుతం ఉన్న చిత్రపరిశ్రమలోని పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలకు తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని తెలిపారు. హీరోయిన్స్ గతంలో స్కిన్ షో , ఇంటిమేట్...

డిసెంబర్ 20న రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ ‘శారీ’ రిలీజ్

డిఫరెంట్ కంటెంట్‌లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'శారీ'. ఆర్జీవీ డెన్ ద్వారా వెలుగు చూస్తున్న'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ' అనే లాగ్ లైన్ తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా...

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‎కు బెయిల్ మంజూరు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‎కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్‎ను చంచల్‎గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు...

తమిళ థ్రిల్లర్ “ఊన్ పర్వైల్” లాంచ్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ థ్రిల్లర్ "ఊన్ పర్వైల్'" ఇటీవల డబ్లిన్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఐర్లాండ్‌లో అధికారికంగా ప్రారంభించబడింది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ తాల్, కహో నా ప్యార్ హై ఫేమ్ కబీర్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పార్వతి నాయర్ ద్విపాత్రాభినయం చేసి, అసాధారణమైన నటనా నైపుణ్యాన్ని...

డిఆర్ఎస్ స్కూల్‌ని సందర్శించిన ‘భూల్ భూలయ్యా 3’ చిత్ర బృందం

ప్రముఖ సినీతార కార్తీక్ ఆర్యన్ నటించిన చిత్రం భూల్ భూలయ్యా 3 ప్రమోషన్‌లలో భాగంగా శుక్రవారం డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌ని సందర్శించారు. ఈ నేపథ్యంలో స్కూల్ క్యాంపస్‌లో సినిమా తారలతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎడిఫై వరల్డ్ స్కూల్ డైరెక్టర్ ఏ.కే.అగర్వాల్‌తో పాటు పాఠశాల సిబ్బంది,...

రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ వ్యాఖ్యలు : నాగార్జున

సినీనటుడు అక్కినేని నాగార్జున, కుటుంబసభ్యులతో కలిసి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల మంత్రి కొండా సురేఖ నటి సమంతా, నాగచైతన్య విడాకుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు....

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు.

ప్రకాశ్ రాజ్ శత్రువు కాదు,మిత్రుడు : పవన్ కళ్యాణ్

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని, మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే...

లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్‎రాజ్ మరో ట్వీట్

ప్రస్తుతం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‎గా మారింది.ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ ‎రాజ్,డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్‎కళ్యాణ్ స్పందిస్తూ,ఈ వ్యవహారంతో ప్రకాశ్‎రాజ్ కి ఏం సంబంధంమని ప్రశ్నించారు.పవన్‎కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్...
- Advertisement -spot_img

Latest News

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS