Wednesday, September 17, 2025
spot_img

civil aviation minister

విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

నిన్న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలి 265 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశాన్ని ప్రధాని మోదీ ఇవాళ (జూన్ 13 శుక్రవారం) సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ఉన్నారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img