జమ్మూ–కాశ్మీర్ పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు ఘోర విషాదానికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గల్లంతైన వారి కోసం రెండో రోజు కూడా శోధన.. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే...
12 మందికి పైగా మృతి
జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలోని చాషోటి ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. మచైల్ మాతా యాత్ర ప్రారంభ స్థలమైన ఈ ప్రాంతం నుంచి హిమాలయ మాతా చండి మందిరానికి వెళ్లే మార్గంలో ఈ విపత్తు తలెత్తింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, కనీసం 12 మందికి...
కులు జిల్లాలో క్లౌడ్బరస్ట్, మలానా హైడ్రో ప్రాజెక్టు ధ్వంసం
కాఫర్డ్యామ్ కుప్పకూలి భారీ వరదలు
30 మందికిపైగా చిక్కుకుపోయినట్లు అంచనా
హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రకృతి బీభత్సం ముంచెత్తింది. అకస్మాత్తుగా సంభవించిన క్లౌడ్బరస్ట్ కారణంగా మలానా నది ఉగ్రరూపం దాల్చింది. గట్టిగా కురిసిన వర్షానికి నది ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమవడంతో, మలానా-I హైడ్రోపవర్ ప్రాజెక్టుకు...