Wednesday, July 2, 2025
spot_img

cm revanth reddy

అందుబాటులోకి పిజెఆర్ ఫ్లై ఓవర్

ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ప్రారంభం ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పి జె ఆర్ ఫ్లై ఓవర్ నేడు శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్...

ఆధునిక గోశాల నిర్మించండి

సీఎం రేవంత్‌కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వినతి వేములవాడలోన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం పరిధిలో ఆధునిక గోశాల నిర్మించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిర్మాణం కోసం వేములవాడ సమీపంలోని మరిపెల్లి గ్రామంలో 40 ఎకరాల స్థలం గుర్తించినట్లు ఆయన దృష్టికి తెచ్చారు. డాక్టర్...

ఫీజుల దందాకు చెక్.. ఇంజినీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ కొరడా..

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ప్రతిసారీ ఫీజులు పెంచడంపై అధికారులను ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఫీజుల ఖరారుపై లోతైన, శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశం గత ప్రభుత్వ విజిలెన్స్ నివేదికలపైనా ఆరా తీసిన సీఎం ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టంపై సీఎం సానుకూలత జులైలో కౌన్సెలింగ్, నెలరోజుల్లో ఫీజుల ఖరారుపై నెలకొన్న సందిగ్ధత రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో...

కృత్రిమ మేధతో ప్రభుత్వ పాలన

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ)తో పరిపాలన అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అన్నిశాఖల్లో ఏఐ ద్వారానే పనులు జరిగేలా చూస్తామని తెలిపారు. భూముల సర్వే, సెటిల్మెంట్లు, రెవెన్యూ, హౌజింగ్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఇలా అన్ని విభాగాలను ఏఐ...

గాంధీ భవన్‌కు సెక్యూరిటీ పెంపు

మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌కు భద్రత పెంచినట్లు సమాచారం. త్వరలో కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవులను ఆశించి దక్కక భంగపడ్డవారు తమ వర్గీయులతో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది....

కేసీఆర్ దేవుడా.. ఎలా?: మంత్రి జూప‌ల్లి

కేసీఆర్‌ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ ద‌య్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల నిర్మాణ ప‌నుల‌కు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో క‌లిసి శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో...

రేవంత్ రాజీనామా చెయ్యాలి

ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్‌షీట్‌లో సీఎం రేవంత్ పేరు వచ్చినందున ఆయన రాజీనామా చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులోని అంశాలు.. ఈడీ చార్జ్‌షీట్ ప్రకారం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా...

రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం సిఎల్‌పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ...

నోవాటెల్‌ హోటల్‌ లిఫ్ట్‌లో టెక్నికల్‌ సమస్య

ఓవర్‌లోడ్‌తో కిందకు దిగిపోయిన లిఫ్ట్‌ లిఫ్ట్‌లో సిఎం తదితరులతో ఓవర్‌లోడ్‌ ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో రేవంత్‌ రెడ్డి ఎక్కిన లిప్ట్‌ ఓవర్‌లోడ్‌ కారణంగా సాంకేతక‌ సమస్య ఏర్పడింది. ఓవర్‌ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కంటే లిప్ట్‌ లోపలికి దిగిపోయింది. 8 మంది...

రెవెన్యూ ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచిన సీఎం ప్రసంగం

ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ట్రెసా కృతజ్ఞతలు భూభారతి పోర్టల్‌ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగంతో రెవెన్యూ ఉద్యోగులలో మనోధైర్యం పెంచిదని ట్రెసా సెంట్రల్‌ కమిటీ అభిప్రాయపడింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఉద్యోగులు సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS