అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం
సిఎల్పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ...
ఓవర్లోడ్తో కిందకు దిగిపోయిన లిఫ్ట్
లిఫ్ట్లో సిఎం తదితరులతో ఓవర్లోడ్
ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో రేవంత్ రెడ్డి ఎక్కిన లిప్ట్ ఓవర్లోడ్ కారణంగా సాంకేతక సమస్య ఏర్పడింది. ఓవర్ వెయిట్తో ఉండాల్సిన ఎత్తు కంటే లిప్ట్ లోపలికి దిగిపోయింది. 8 మంది...
ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రెసా కృతజ్ఞతలు
భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రసంగంతో రెవెన్యూ ఉద్యోగులలో మనోధైర్యం పెంచిదని ట్రెసా సెంట్రల్ కమిటీ అభిప్రాయపడింది. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఉద్యోగులు సీఎంను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన...
రెవెన్యూ వ్యవస్థ పునర్నిర్మాణం హర్షణీయం
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మాణం చేస్తున్నందుకు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు భూభారతి పోర్టల్ అవిష్కరణ అనంతరం ఉద్యోగ సంఘం నాయకులు...
ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు
జూన్ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం
కొత్త పోర్టల్ ప్రారంభించిన సిఎం రేవంత్
ధరణి ఓ పీడకల లాంటిదని సిఎం విమర్శలు
ధరణికి చెల్లుచీటీ పలికిన ప్రభుత్వం భూభారతి తసుకొచ్చింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని శిల్పకళా వేదికగా సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’భూభారతి’...
కేసీఆర్ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించలేదు
మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం
దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి...
భూముల కాపాడటంలో బీఆర్ఎస్ ఎంతో శ్రమించింది
రేవంత్కు పాలన చేతకావడం లేదు : ఎమెల్సీ కవిత
సీఎం రేవంత్ పాలన ఎవరికి అర్ధం కావడం లేదని.. ఇంత తక్కువ కాలంలో ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న సీఎం ఆయనే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం...
విద్యార్థులను చితకబాదిన పోలీసులు
హెచ్సీయూ భూములను కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్పై హెచ్సీయూ విద్యార్థులు పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక బుధవారం ఉదయమే హెచ్సీయూ క్యాంపస్ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ లోపలికి బయటి వ్యక్తులను రానివ్వకుండా,...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంలో సిఎం రేవంత్
డీలిమిటేషన్తో దక్షిణాదిని లిమిట్ చేయాలన్న కుట్రలో కేంద్రం ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు ఇందుకు...
ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం
లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం
పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల...