Thursday, May 15, 2025
spot_img

collector

నీట్ గా పరీక్ష నిర్వహించాలి

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈనెల 4న నీట్ పరీక్ష.. వికారాబాద్ లో 5 పరీక్ష కేంద్రాలు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ నీట్ పరీక్షలు ఎలాంటి సంఘటనలకు తావునీయకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా...

పలకరిస్తూ.. పెషన్లు పంచిన కలెక్టర్‌

ఎన్‌టీఆర్‌ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ అర్బన్‌ పరిధిలోని రామలింగేశ్వరనగర్‌లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్‌ సమాయానికి అందుతోందా?, ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా...

భూ భారతి తో రైతుల భూములకు భద్రత

భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ...

భూదాన్ భూమి క‌బ్జాపై చ‌ర్య‌లు శూన్యం..

శ్రీనివాస్‌రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌ భూదాన్‌ భూమిగా నిర్థారించిన తర్వాత చర్యలు చేప‌ట్ట‌ని క‌లెక్ట‌ర్‌ తుర్కయంజాల్‌లో కబ్జాకోరులకు అధికారుల సపోర్ట్‌ స‌ర్వే నెంబ‌ర్ 206లో 4 ఎక‌రాల 29 గుంట‌లు భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ య‌జ్ఞ‌బోర్డ్ సర్వే నెం.206(అ)లో 1 ఎక‌రం 30 గుంటలు మాయం సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణించిన రెవెన్యూ అధికారులు క‌బ్జాల‌ను తొల‌గించాల‌ని తుర్క‌యంజాల్ మున్సిప‌ల్...

గండిపేట్ స‌ర్కారీ భూముల‌కు గండి

రంగారెడ్డి జిల్లా, గండిపేట మండ‌లం, కోకాపేట గ్రామ‌ ప‌రిధిలో యధేచ్చగా భూ కబ్జా కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం స‌ర్వే నెంబ‌ర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో కూడా క‌బ్జాకు పాల్పడ్డ అక్ర‌మార్కులు కొంత భూమి క‌బ్జా చేసిన ప్రైవేట్ వ్య‌క్తులు స‌ర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం అనుమ‌తులు...

గట్టు మైసమ్మ సాక్షిగా అక్రమాల పుట్ట

18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి.. కోర్టు వివాదంలో ఉన్న 543 సర్వే నెంబర్ కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు..? 27 ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని, 123 ఎకరాలలో బాంబుల మోతతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.. ఏ క్షణం ఏరాయి ఏ ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి.. పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు...

ఒక ప్రశ్నా పత్రానికి బదులు.. మరో పశ్న్రా పత్రం

పదో తరగతి విద్యార్థులు షాక్‌.. రెండుగంటల సమయం వృథా విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్‌ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకమ్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగ్జామ్‌సెంటర్‌ పరీక్ష రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో...

ప్ర‌భుత్వ భూమిని భ‌క్షిస్తున్న భూ బ‌కాసురులు

గండిపేట్ మండ‌లంలో కోట్ల విలువైన భూమి క‌బ్జా కోకాపేట స‌ర్వే నెంబ‌ర్ 100, 109లో భూ కబ్జా సుమారు 30 ఎకరాల భూమి మాయం ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్ కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్ల‌క్ష్య వైఖ‌రి నార్సింగి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమ‌తులు గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు కబ్జాకోరులకు...

కుంట్లూరులో కంత్రీగాళ్లు..

సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు.. కోట్ల విలువ చేసే ప‌ట్టా భూమి మాయం అక్రమార్కులకు అధికారుల అండ తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ‌ సర్వే నెం.273లో 532ఎక‌రాల భూమికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి భూసేక‌ర‌ణ చేసిన అప్పటి ప్ర‌భుత్వం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బ‌హ‌దూర్ రాజ్‌ప్ర‌ముఖ్ ప‌ట్టాదారు కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...

నాగారం నాలా ఎక్కడ.?

టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్ అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ https://www.youtube.com/watch?v=bRn8_dqz8Z4 తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS