పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు
అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఈనెల 4న నీట్ పరీక్ష.. వికారాబాద్ లో 5 పరీక్ష కేంద్రాలు
మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ
నీట్ పరీక్షలు ఎలాంటి సంఘటనలకు తావునీయకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా...
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్ సమాయానికి అందుతోందా?, ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా...
భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు
జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి
అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ...
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ పరిధిలో యధేచ్చగా భూ కబ్జా
కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం
సర్వే నెంబర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం
సర్వే నెంబర్ 100, 109లో కూడా కబ్జాకు పాల్పడ్డ అక్రమార్కులు
కొంత భూమి కబ్జా చేసిన ప్రైవేట్ వ్యక్తులు
సర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
అనుమతులు...
18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి..
కోర్టు వివాదంలో ఉన్న 543 సర్వే నెంబర్ కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు..?
27 ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని, 123 ఎకరాలలో బాంబుల మోతతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు..
ఏ క్షణం ఏరాయి ఏ ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి..
పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు...
పదో తరగతి విద్యార్థులు షాక్..
రెండుగంటల సమయం వృథా
విచారణకు ఆదేశించిన కలెక్టర్
అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకమ్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగ్జామ్సెంటర్ పరీక్ష రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో విద్యార్థులు షాక్కు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో...
గండిపేట్ మండలంలో కోట్ల విలువైన భూమి కబ్జా
కోకాపేట సర్వే నెంబర్ 100, 109లో భూ కబ్జా
సుమారు 30 ఎకరాల భూమి మాయం
ప్రభుత్వ భూమిని పొతం పెడుతున్న పొలిటికల్ గ్యాంగ్
కోట్లాది రూపాయల విలువైన జాగ కొట్టేస్తున్నా అధికారుల నిర్లక్ష్య వైఖరి
నార్సింగి మున్సిపల్ కమిషనర్ సర్కారు భూమిలో నిర్మాణ అనుమతులు
గుట్టు చప్పుడు కాకుండా హాంఫట్ చేస్తున్న అక్రమార్కులు
కబ్జాకోరులకు...
సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు..
కోట్ల విలువ చేసే పట్టా భూమి మాయం
అక్రమార్కులకు అధికారుల అండ
తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా
ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ
సర్వే నెం.273లో 532ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం
మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్ప్రముఖ్ పట్టాదారు
కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన...
టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం
మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు
మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు
రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు
ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్
అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ
https://www.youtube.com/watch?v=bRn8_dqz8Z4
తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు...