Wednesday, October 29, 2025
spot_img

Colleges

బడి పిల్లల భవిష్యత్‌ను బలిపెట్టకండి

జూన్ నెల వచ్చేసింది. జోలె పట్టుకొని కొత్త బిచ్చగాళ్లు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వినడానికి కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది పచ్చి నిజం. మా కాలేజీలో చేరండి.. మా స్కుల్లో చేరండి.. మీ పిల్లలకు మా తరఫున ఇంత ఆఫర్.. అంత ఆఫర్ అంటూ జోలె పట్టుకొని నాలుగు పాంప్లెట్లు వేసుకొని రోజూ గల్లీల్లో...

మోసానికి కేరాఫ్ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు

ఒక్క విద్యార్థి రెండు కాలేజీల్లో చ‌దివి, ర్యాంకు సాధించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థ‌లే మోసాల‌కు తెర‌లేపారు.. శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు.. దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులకు బురడి కొట్టిస్తున్న వైనం తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి .. తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్...

కాలేజీలలో పిల్లలు చచ్చిపోతే పట్టించుకోరా..?

కార్పొరేట్ కాలేజీల ధన దాహానికి ఎంతమంది విద్యార్థులు బలికావాలి క‌ళాశాల‌ల‌ను అదుపుచేయలేక చేతులెత్తేసిన ఇంటర్ బోర్డు .. ఫిర్యాదులు సైతం బుట్ట దాఖలు చేసిన వైనం నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు విద్యార్థుల ఆత్మహత్యలపై చ‌ర్య‌లు శూన్యం ఇంటర్ బోర్డు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ https://www.youtube.com/watch?v=ZHftK89vgmU రోడ్డు ఫై కుక్క చచ్చిపోతే స్పందిస్తున్న నేటి తరుణంలో భావితరానికి ఆశ జ్యోతులుగా వెలుగొందాల్సిన బాల్య కుసుమాలు, కార్పొరేట్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img