Wednesday, July 2, 2025
spot_img

Congress government

వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు ఇచ్చినట్టు తెలంగాణ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీజీఎంహెచ్‌ఎఆర్బీ) సెక్రటరీ గోపీకాంత్‌రెడ్డి తెలిపారు. మల్టీ...

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సీపీఎస్‌ సొమ్మును సైతం దిగమింగుతున్నది. ప్రతి నెల రూ.200 కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల జీవితాలతో...

కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ ఆదుకుంది: పొంగులేటి

నాడు వాసాలమర్రిలో కేసీఆర్ ఇండ్లు కూల్చి గ్రామాన్ని ఆగం చేస్తే..నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటుంది.ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి లో ప్రభుత్వ విప్ Beerla Ilaiah గారు, భువనగిరి ఎం.పి Chamala Kiran Reddy గారు, భువనగిరి ఎమ్మెల్యే Anil Kumar Reddy Kumbam గారు, జిల్లా కలెక్టర్...

కోహ్లీని అరెస్ట్ చేయాలి

ట్రెండింగ్‌లో హ్యాష్‌ట్యాగ్‌ బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్‌ సందర్భంగా జరిగిన తొక్కిసలాట సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఆ జట్టులోని స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీని అరెస్ట్‌ చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు అరెస్ట్‌ కొహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్‌(#ArrestKohli)ని ట్రెండింగ్‌లోకి తెచ్చారు. ఈ వివాదానికి రాజకీయ రంగు కూడా పులుముతున్నారు. తెలంగాణలో స్టైలిష్‌ స్టార్‌...

కేసీఆర్ దేవుడా.. ఎలా?: మంత్రి జూప‌ల్లి

కేసీఆర్‌ దేవుడన్న కవిత వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. చుట్టూ ద‌య్యాలున్న వ్యక్తి దేవుడెలా అవుతార‌ని ప్ర‌శ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల నిర్మాణ ప‌నుల‌కు డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క‌తో క‌లిసి శంకుస్థాప‌న చేసిన సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారంలో...

గ్రామీణ పర్యాటకంపై ప్రభుత్వ ప్రత్యేక ఫోకస్‌

మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ షెడ్యూల్‌లో ప్రభుత్వం రూరల్‌ టూరిజంను ప్రమోట్‌ చేసేందుకు కంటెస్టెంట్‌లకు ఫీల్డ్‌ టూర్‌ తెలంగాణ గ్రామీణ అందాలకు దక్కనున్న ప్రపంచవ్యాప్త ప్రచారం మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక వృద్ధికి తోడ్పాటు బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్న 65దేశాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మీకంగా చేపట్టిన మిస్‌ వరల్డ్ - 2025 పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌...

సమ్మె ఆలోచన విరమించుకోండి

ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గట్టెక్కుతోంది సంస్థను కాపాడుకునే బాధ్యత మనదే గత అప్పులకు వడ్డీల కోసం అప్పులు చేస్తున్నాం మేడే ఉత్సవాల్లో సిఎం రేవంత్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన వీడండని మే డే వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది.. ఇది మీ సంస్థ.....

కులగణను ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌

తెలంగాణ‌లోనూ తూతూ.. మంత్రంగా సర్వే ఎవరో డిమాండ్‌ చేస్తే తీసుకున్న నిర్ణయం కాదు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ మంత్రి కిషన్‌ రెడ్డి బీసీలకు న్యాయం చేయడానికి భాజపా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కులగణన జరగలేదని, దేశాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఆ ఊసే ఎత్తలేదని...

బిఆర్‌ఎస్‌ ధరణితో రైతులకు తీవ్ర నష్టం

భూభారతితో పారదర్శక విధానం దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు తీరుస్తాం అక్కన్నపేట సదస్సులో మంత్రి పొన్నం గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఇందులో భాగంగానే భూ...

పేదోడికి సన్నబియ్యం బువ్వ ఆందించాలన్న ఆలోచన

ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో సన్న బియ్యం లబ్ధిదారు తలారి చంద్రయ్య ఇంట్లో మంత్రి పొన్నం,...
- Advertisement -spot_img

Latest News

గిరిజన గురుకులాల ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి శుభవార్త

వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ గిరిజన గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్‌ బోధనా సిబ్బంది వేతనాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 1659 మంది వేతనాలను...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS