పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
పార్టీకి చెందిన వారే దాడికి పాల్పడ్డారు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఆరోపణ
ఆదివారం రాత్రి తనపై జరిగిన దాడి యత్నంపై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ స్పందించారు. తనపై ఉద్దేశ్యపూర్వకంగానే దాడి ప్రయత్నం జరిగిందని, తనకు కొందరిపై అనుమానం ఉందని తెలిపారు. తన నియోజకవర్గంలో తన పార్టీకి చెందిన ఓ నేత టార్గెట్...
పట్టింపు లేని బోర్డ్ ఇంజనీర్లు పిర్యాదు చేసిన చర్యలు శూన్యం
కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్ల వెలుస్తున్నాయి.1వ వార్డు మొదలుకుని 8వ వార్డు వరకు నిర్మానమైతున్న కట్టడాలలో దాదాపు అన్ని కట్టడాలు బోర్డ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.ఒకటో వార్డు పరిధిలోని బోయిన్పల్లి సంచార్ పురి కాలని ఫేస్ వన్, ప్లాట్ నెంబర్...
తెలంగాణ శాసనసభలు మంగళవారం ప్రారంభమయ్యాయి.ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి.మొదటి రోజులో భాగంగా సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్బంగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం ప్రకటించారు.సంతాప తీర్మానంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,సామాన్య కుటుంబంలో జన్మించిన సాయన్న అంచెలంచెలుగా ఎదుగుతూ,ప్రజలకు ఎన్నో సేవలు చేసి చివరికి ప్రజా జీవితంలోనే మరణించారాని...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...