గతంలో గోవులకు కనీసం పరిశుభ్ర దాణా ఇవ్వలేదు
పాడైన మందులను ఇచ్చి గోవుల ఆరోగ్యం దెబ్బతీసారు
భూమనకరుణాకర్ ఆరోపణల్లో వాస్తవం లేదు
టిడిడి ఈవో శ్యామలరావు వివరణ
టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి...
ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధాని మోదీ
పెహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని మోదీ మొదటిసారి జమ్మూకాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నెల 6న జమ్మూకాశ్మీర్కి రానున్న ఆయన చీనాబ్...