Saturday, October 4, 2025
spot_img

cp cv anand

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సి.వి ఆనంద్‌ ఐపీఎస్‌, నూతన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా తీర్చదిద్దందుకు విభిన్న మార్గదర్శకాలను చేపడుతున్నారు.హైదరబాద్‌ నగరంలో ద్విచక్ర,...

హైదరాబాద్ పోలీసుల ముందడుగు

మానవ అక్రమ రవాణా నివారణలో.. బాధితుల సహాయ విభాగం ప్రారంభం హైదరాబాదు వుమెన్ సేఫిటీ విభాగములో మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో, పిల్లలను రక్షించడంలో తమ నిబద్ధతను మరింత పెంచుకోవడానికి హైదరాబాద్ నగర పోలీసులు కీలక అడుగు వేశారు. ఇందులో భాగంగా, తమ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) మరియు జువైనల్ బ్యూరో...

పోలీస్‎శాఖలో స్పెషల్ బ్రాంచ్ ఎంతో కీలకం

స్పెష‌ల్ బ్రాంచ్ సిబ్బంది నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాలి క్షేత్ర‌స్థాయిలో స‌మాచారం సేక‌ర‌ణ‌పై దృష్టి సారించాలి హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ పోలీస్‎శాఖలో నిఘా విభాగం (స్పెషల్ బ్రాంచ్) ఎంతో కీలకం అని హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్ అన్నారు. శుక్రవారం హైద‌రాబాద్ కమిషనరేట్ ప‌రిధిలోని ఏడు జోన్ల స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ...

పేట్లబుర్జు పోలీస్ గ్రౌండ్స్‎ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

దసరా నవరాత్రులకు హైదరాబాద్‎లో నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సివి.ఆనంద్ తెలిపారు. శనివారం హైదరాబాద్ సిటీ పోలీస్ తరుపున సీఏఆర్ హెడ్‎క్వార్టర్స్ పేట్లబుర్జ్‎లోని పోలీస్ గ్రౌండ్స్‎లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు సీపీ సీవీ ఆనంద్, సతీమణి లలిత ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సిటీ...

డీజే శబ్ధాలు శృతిమించాయి,కట్టడి చేయాల్సిందే

మతపరమైన ర్యాలీల్లో డీజే వాడకంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం డీజే శబ్ధాలు శృతిమించిపోతున్నాయని, వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని సీపీ ఆనంద్ తెలిపారు. గురువారం మతపరమైన ర్యాలీల్లో డీజేల వినియోగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img